నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘట న మహబూబ్నగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల చేసుకు న్నాయి. గండీడ్ మండలం రుసుంపల్లి గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య కూతురు హన్షిక(5) స్థానిక అంగన్వాడీ కేంద్రంల�
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం కల�
తల్లి మందలించిందని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి జులాయిగా తిరుగుతున్నావని మందలించడంతో యువకుడు, ఐస్ క్రీమ్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలిక క్షణికావేశంలో ఉరేసుకొ