దేశవ్యాప్తంగా పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగానే ఉన్నది. ఇంధన ధరల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా ఇస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎగబడుతున్నారు.
Tata Motors | డీజిల్ కార్లు తయారు చేయొద్దని కేంద్రం నొక్కి చెబుతున్నా.. టాటా మోటార్స్ మాత్రం కస్టమర్ల నుంచి డిమాండ్ కొనసాగినంత కాలం తాము వాటిని ఉత్పత్తి చేస్తామని తెగేసి చెప్పింది.
Maruti-Hyundai on Diesel Cars | కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం నిబంధనలు కఠినతరం చేయడంతో డీజిల్ కార్ల ధరలు పెరిగాయి. ఫలితంగా వాటి కొనుగోళ్లు 53.2 శాతం నుంచి 18.2 శాతానికి పడిపోయాయని మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా పేర్క
డీజిల్ కార్లు కనుమరుగవబోతున్నాయా! అంటే నిజమేననిపిస్తున్నది. ఒకప్పుడు దేశీయ రోడ్లపై టాప్గేర్లో దూసుకుపోయిన ఈ కార్లకు ప్రస్తుతం ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది.