న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశవ్యాప్తంగా పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగానే ఉన్నది. ఇంధన ధరల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా ఇస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో పెట్రోల్ వాహనాలతోపాటు డీజిల్ మాడళ్లు కూడా అధికంగా ఉన్నాయని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం తాజాగా వెల్లడించింది. దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన మాడళ్లు ఇవే..