కార్మిక వర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చూస్తే అర్ధం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. రామన్న�
బీజేపీ 2014 ఎన్నికల ముందు దేశ ప్రజలను ఎన్నో హామీలతో ఊరించింది. అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నవారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్ట బెడుత
ప్రపంచ చరిత్రలో తిరుగులేని నాయకులుగా వెలుగొందిన ఇద్దరు నియంతల్లో ఒకరు సరిగ్గా ఇదే రోజున జన్మించగా.. మరొకరు ఇదే రోజున దారుణహత్యకు గురయ్యారు.