వందలాది మృతదేహాల ఖననం జరిగిందన్న ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ధర్మస్థలలో రేప్ చేసి హత్యకు గురైన వందలాది మృతదేహా�
Dharmasthala Case | కర్ణాటక (Karnataka) కు చెందిన ధర్మస్థల (Dharmasthala) కేసులో ఫిర్యాదుదారు అరెస్టుపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు.
Dharmasthala : ధర్మస్థలి ఘటనలో విజిల్బ్లోయర్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పది రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బెల్తంగడి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. సామూహిక ఖననాలు జరిగినట్ల
DK Shivakumar | ధర్మస్థల కేసులో పెద్ద కుట్ర జరుగుతున్నదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, శతాబ్దాల నాటి సంప్రదాయాలను దెబ్బతీసేందుకు ప్రణాళికాబద్ధమైన వ్యూహా
కర్ణాటకలోని ధర్మస్థల కేసులో అధికారులకు మొదటి ఆధారం లభ్యమైంది. వందలాది మందిని హత్య చేసి ఈ టెంపుల్ టౌన్ చుట్టుపక్కల పాతిపెట్టారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తూ తవ్వకాలు జరుపుతున్న బృందానికి