నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 89,52,024 మంది పిల్లలకు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందజేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ నెల 20న తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురసరించుకుని బ
నులిపురుగుల నివారణకు ఈనెల 20వ తేదీన గ్రేటర్ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ రోజు (డీవార్మింగ్ డే) నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. హైదరాబాద్ పర�