ఝరాసంగం, ఆగస్టు 27: శనివారం అమావాస్య రావడంతో ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి, బర్దీపూర్ గ్రామాల శివారులో ఉన్న సప్తపురి శనిఘట్ దేవాలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ
సంగమేశ్వరా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది భక్తిపారవశం.. శివ నామస్మరణం కేతకీ సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఝరాసంగం, ఆగస్టు 27: సంగమేశ్వరా దేవాలయం శివ నామస్మరణంతో మర్మోగింది. శ�
ఆమనగల్లు : ప్రతీ ఒక్కరూ భక్తిభావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మాడ్గుల మండలంలోని దొడ్లపహాడ్ గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల
మంచాల : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో బుధవారం పెద్దమ్మతల్లి, గంగమ్