సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో �
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనులపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేశంలోనే అతి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశంలో గొప్ప హనుమాన్ ఆలయం ఎక్కడున్నదని ఎవరు అడిగినా కొండగట్టు పేరు చెప్�