భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ�
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. శనివారం కొండపాక మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి పక్కనున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మాదక ద్రవ్యాల వి నియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారినపడకుండా దూరంగా ఉండాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో