సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవన్నపేట పంప్హౌస్ మోటర్లు రెండు రోజులు నడిచి ఆగిపోయాయి. పంపింగ్ చేసిన నీరు టన్నెల్ నుంచి భారీగా లీకై పొలాల్లోకి వస్తుండటంతో అధికారులు మ�
హనుమకొండ (Hanumakonda) జిల్లా ధర్మసాగరం మండలం సాయిపేటలో దేవాదుల పైప్లైన్ లీకైంది. దీంతో ఆకాశాన్ని తాకేలా నీరు పైకి ఎగసిపడ్డాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతున్నది. ధర్మసాగర్ పంపు హౌస్ న
హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్వాల్ (Devadula Pipeline) లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్కు నీటిని తరలించేందుకు ఫేజ్-2లో భాగంగా పైప్లైన�