జర్మన్ మాజీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు కొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. రిటైరైన తర్వాత ఆమె ప్రముఖ జర్మనీ పాపుల్ టీవీ షోలో ఆమె మిస్ మార్పెల్గా డిటెక్టివ్ పాత్రలో అరంగేట్రం చేస్తున్నారు.
ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ను శుక్రవారం బెంగళూరులో విడుదల చేశారు. త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల
కాల్పుల మోత| అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడిక�