తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితమిచ్చారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శ్లాఘించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జయశంకర్ జయం�
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళు
MLC Desipathi Srinivas | రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.