ఒడిశా రాష్ట్రం నుంచి పాల్వంచ మీదుగా రూ.53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని, మారణాయుధాలను కేరళలోని కొచ్చికి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం దహనం చేశారు. భద్రాద్రి జిల్�
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేయకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్