ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక రవాణా చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోని గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను జిల్లా అదనపు కలెక్టర్ మో�
సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. దండేపల్లి మండలం నాగసముద్రంలో ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్ల�
జిల్లాలోని డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గెడం గోపాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పూడూరు : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలోని మైనింగ్ తవ్వకల కోసం ప్రజాభిప్రాయ సేకరణ అదనపు
పరిగి : బాల్య వివాహాల నిర్మూలణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలలందరూ చదువుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్దు