జనాభా నియంత్రణపై బీహార్ సీఎం నితీశ్కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.
ఉద్యోగానికి భూమి కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి, మాజీ సీఎం రబ్రీ దేవికి సంబంధం ఉందని పేర్కొంటూ సీబీఐ సోమవారం రెండో చార్జిషీట్న
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ప్రజలుగా మారబోతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. సోమవారం కోల్కతా వచ్చిన బీహార్ సీఎం నితీశ్కుమార్, డిప్యూటీ �
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి