Farmer | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అసమర్థ, నిర్లక్ష్యంతో మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్నల జేబులు గుళ్ల చేస్తున్నారు.
కొవిడ్ కారణంతో ఏడాది క్రితం భార్య మృతి చెందడంతో తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Health Tips | నాకు 27 ఏండ్లు. రెండేండ్ల నుంచి నా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఒంటి మీద వెంట్రుకలు పల్చబడిపోతున్నాయి. తలమీద, జననాంగాల దగ్గర కూడా రాలిపోతున్నాయి. గొంతు దగ్గర కొద్దిగా వాపు కనిపిస్తున్నది. పొ