పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
ప్రస్తుతం టాటూ ట్రెండ్ నడుస్తున్నది. నేటి ఫ్యాషన్లో అది కూడా ఓ భాగమైంది. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా పచ్చబొట్టు నిలుస్తున్నది. ప్రధానంగా యువత దీనిపై ఎంతో క్రేజ్ చూపిస్తున్నది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం బట్టి ఇరుపక్షాల సమ్మతం మేరకు పొత్తులు జరుగుతాయని పేర్కొన్నారు. తన రెండో రోజు కు�