Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది.
2024-25 సంవత్సరానికి గాను ఎరువుల సరఫరా, నిల్వకు సంబంధించిన చర్యలపై మంగళవారం వ్యవసాయశాఖ కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వారినే ఈ ఏడాది కొనసాగించాలా? లేదందే, కొత్తగా మళ్లీ ట
మొక్కలు నాటడం అంటే రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి తుమ్మల 15వ గ్రాండ్ నర్సరీ మేళాకు సంబంధ�
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
వచ్చే సీజన్కు ఎరువుల సరఫరా ముమ్మరం జిల్లాలవారీగా పర్యవేక్షిస్తున్న అధికారులు వృథాను అరికట్టేందుకు పక్కా ప్రణాళిక హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మరో 10-15 రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో వ్�