గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి దడ పుట్టిస్తోంది. నగరంలో దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 30
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల డెంగ్యూ వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమ కుట్టినట్లయితే అధిక జ్వరం, శరీర నొప్పులు మొదలౌతాయి.
భారత్ను డెంగ్యూ వైరస్ కలవరపెడుతున్నది. గత దశాబ్దకాలంగా డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అధ్యయనంలో తేలింది.
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు కొనసాగుతుండగా మరోవైపు డెంగ్యూ వణికిస్తున్నది. ఇటీవల డెంగ్యూ కేసులు బాగా పెరిగాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో వెయ్యికి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. �