భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని వామపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లను కూల్చేస్తుంటే.. ఆ కూల్చివేతల బాధిత కుటుంబాలవి దొంగ ఏడుపులంటూ వెటకారంగా మాట్లాడారు.