పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లను కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశార�
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ రెజ్లర్ల ఆందోళన బుధవారం కొనసాగింది.
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని వ్యతిరే
MLC Kavitha | దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.