Delhi Ordinance Bill | ఢిల్లీపై అధికారాలను కేంద్రానికి దఖలు పరుస్తూ లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర పడింది.
ప్రజా సమస్యలపై బీజేపీ సర్కారును వదిలే ప్రసక్తే లేదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై చర్చ జరుపకుండా కేంద్రం పారిపోతున్నదని మండిపడ్డారు. బుధవారం మోదీ సర్�
BRS Party | పార్లమెంట్ సభ్యులకు భారత రాష్ట్ర సమితి విప్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో సభ్యులు హాజరుకావాలని ఆదేశించింది. లోక్సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రానున్న నేపథ్యంలో విప్ జారీ అయ్యింది. బ�