న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్ను ఇవాళ సీబీఐ ఓపెన్ చేసింది. ఘజియాబాద్లోని సెక్టర్ 4 వసుంధరలో ఉన్న పంజాబ్ జాతీయ బ్యాంక్లో సిసోడియాకు లాకర్ ఉంది. అయితే ఢిల్లీ ఎక్స�
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలో..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ మళ్లీ పాత లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో నాటు సారా �