కోర్టుకు ఈడీ సమర్పించిన ఆధారాలను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీస్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు ఆరోపించింది.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఒక కంపెనీక�
Omicron | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. అయిత