ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా ఒక అధికారిక సమావేశానికి హాజరు కావడం రాజకీయ వివాదానికి దారి తీసింది. షాలిమార్ నియోజకవర్గ అభివృద్ధి ప్రాజెక్టులపై ఆదివారం రేఖా గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించ�
ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా �