Flight operations hit in Mumbai | ముంబైలో శనివారం భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 350కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రెండు విమానాలను దారి మళ�
Supreme Court | ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని విడుదల చేయడంలో జాప్యం చేసిన జైలు అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యక్తికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం పట్ల భారతీయ రైల్వేలను తీవ్రంగా ఆక్షేపించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ తరహా ఘటనతో విమానం మిస్ అయినందుకు ఓ వ్యక్తికి రూ 30,000 పరిహారం చెల్లించాలని ఆదే