న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించడం లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్న మోద
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ను లీటరుకు రూ.3 పెంచింది. దీంతో డీజిల్పై మొత్తం వ్యాట్ లీటరుకు రూ.10.40కి చేరింది.
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదలతో ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాహనాలకు డిమాండ్ దెబ్బతినడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్
ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల