S-400 Air Defence System: 63 వేల కోట్ల ఖర్చుతో మరో 5 ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసే ఆలోచనలో భారత్ ఉన్నట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు రక్షణ శాఖ కార్యదర్శి ఓకే చెప్పినట్లు ఓ మీడియా కథనం ద్వారా త
Kathua | కథువా (Kathua) ఉగ్రదాడి ఘటన (terrorist attack)పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి (Defence Secretary) గిరిధర్ అరామనె (Giridhar Aramane) స్పష్టం చేశారు.
రక్షణశాఖ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరమనె గిరిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
Service Extension: Defense, Home, RAW Secretaries and Director of IB | కేంద్ర రక్షణ, హోంశాఖ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సెక్రెటరీలతో పాటు ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీకాలాన్ని కేంద్రం రెండేళ్లు