భారత సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రూ. 52 వేల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక వ్యవస్థల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోలులో భాగంగా సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలు, సామగ్రి కొనుగోలు
ఇండియాస్ ప్రాజెక్ట్-75 పేరుతో హైటెక్ జలాంతర్గాములు నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రూ.50 వేల కోట్ల ఖర్చతో 6 జలాంతర్గాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మార్గం సుగమం చేసింది