Hyderabad | నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని
తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి అంతర్జాతీయ వేదికపై మరోమారు తళుక్కుమంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఓషియానా గేమ్స్లో పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసు�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్ వేదికగా జరుగుతున్న జాతీయ ఫెడరేషన్కప్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల జూనియ
ఆడపిల్లలకు ఆటలెందుకనే మారుమూల పల్లెటూళ్లలో పుట్టి.. మట్టిరోడ్డు తప్ప ట్రాక్ అంటే ఏంటో తెలియని మన లేడిపిల్లలు.. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. తమను తక్కువ చేసి చూసినవాళ్ల నోర్లు మూయిస్తున్నారు. పట్టుద�