కమల్హాసన్ ‘నాయకుడు’(1987) సినిమాను తెలుగులో విడుదల చేసి, తొలి అడుగులోనే అభిరుచిని చాటుకున్నారు నిర్మాత రవికిశోర్. సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్ ‘పుష్పకవిమానము’(1988) చిత్రాన్ని కూడా ఈయనే తెలుగు ప్రేక్ష
‘సినిమా ఎంత గ్రాండియర్గా ఉంది అనేది ముఖ్యం కాదు, సినిమాలో ఎమోషన్స్ ఏస్థాయిలో ఉన్నాయి అనేదే ముఖ్యం. సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేసేది ఎమోషన్స్ మాత్రమే’ అంటున్నారు దర్శకుడు ఆర్.ఎ.వెంకట్.
తమిళ సినిమా ‘కిడ’ తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువాదమవుతున్నది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రమిది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదలకానుంది.