Congress | గాంధీభవన్లో సోమవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఆయన కుమార్తె, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి భేటీ అయ్యారు.
వచ్చే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్�