Harish Rao | కేసీఆర్ నిబద్ధత, చిత్తశుద్ధి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని పేర్కొ�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది నెలల్లో పదేండ్ల విధ్వంసాన్ని సృష్టించిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్లో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలు ఘనం�
ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నిందితుడిగా తేలిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీ ఎం పదవికి అనర్హుడని, అబద్ధపు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగెస్ ప్రభుత్వంలో సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్రెడ్�