అటవీ భూమిని కొనుగోలు చేసినట్టు ఆధార పత్రాలు సమర్పించాలని డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ను సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆదేశించింది.
సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలతోపాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకే సున్నపురాయి బ్లాకులు దక్కేలా జరిగిన ఈ-టెండర్ల ప్రక్రియలో డొంక కదిలేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నియమించ
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కొండెక్కినట్టేనా? పారిశ్రామికవేత్త కణత మీద తుపాకీ పెట్టిన కేసులో పోలీసుల హల్చల్ అంతా ఉత్తదేనా?
హైదరాబాద్, జనవరి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.193.12 కోట్ల ఆదాయంపై రూ.27.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది దక్కన్ సిమెంట్ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.210.51 కోట్ల ఆదా�