‘కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే మోసాలను ఈ చిత్రంలో చూపించాం. డాక్టర్స్, పేషెంట్స్కు మధ్య ఉండే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో తెలియజెపుతున్నాం’ అన్నారు సుమయ రెడ్డి.
తెలుగమ్మాయి సుమయరెడ్డి కథానాయికగా నటిస్తూ నిర్మించిన ఫీల్గుడ్ ఎమోషనల్ లవ్స్టోరీ ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు రచయిత కూడా ఆమే కావడం విశేషం. సాయిరాజేష్ మహాదేవ్ దర్శకుడు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ వి�
సుమయా రెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు ఆమె కథనందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకుడు.
తెలుగమ్మాయిలు కథానాయికలుగా నటించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఓ తెలుగుమ్మాయి కథకురాలిగా, కథానాయికగా, నిర్మాతగా మూడు బాధ్యతలను నిర్వర్తించడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే సుమయారెడ్డిని ‘సూపర్' అంటు�
సినిమాల్లోకి వచ్చి హీరోయిన్గా రాణించిన తెలుగు అమ్మాయిలను చాలా తక్కువే అని చెప్పొచ్చు. అలాంటిది ఓ తెలుగమ్మాయి తెరపై హీరోయిన్గా కనిపించడమే కాక నిర్మాతగా వ్యవహరించడం.. ఇంకా ఆశ్చర్యపరిచేలా చిత్ర కథను సై�
సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘డియర్ ఉమ’ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్నారు. సాయిరాజేష్ మహదేవ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి బ