మన దేశంలోని రోడ్లపై గోతుల్లో పడి వాహనదారులు గాయపడ్డారనో, అప్పుడప్పుడు మరణించారనో వార్తలు చదువుతుంటాం. కానీ అలాంటి గోతిలో పడి కుదుపునకు లోనైన అంబులెన్స్లోని శవం ప్రాణం పోసుకుని లేచిన విచిత్ర ఘటన హర్యా�
భోపాల్: చనిపోయిన వ్యక్తికి వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైనట్లుగా మెసేజ్, సర్టిఫికేట్ను అధికారులు పంపారు. దీంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్లోని రాయ్ఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింద�
బెంగళూరు: పోస్ట్మార్టమ్కు ముందు మృతదేహంలో కదలిక కనిపించింది. దీంతో ఆ వ్యక్తి మరణించలేదని గ్రహించి తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. కర్ణాటకలోని మహాలింగపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్తి బైక్ డ్�