మేడ్చల్ జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రద్ధా వ్యవస విముక్తి(డీ-అడిక్షన్) కేంద్రంలో నల్గొండకు చెందిన పాండు నాయక్(30) చికిత్స పొందుతూ రెండు రోజుల కిందట మరణించాడు. అనుమానంతో తనిఖీలు నిర్వహించి�
వైద్యారోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డీ-అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం ఓ దురలవాటు. మాదక ద్రవ్యం ఓ తీవ్ర వ్యసనం. రెండూ బలమైనవే. మనిషిని బలహీనుడిని చేసేవే. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకుంటే బయటపడటం కష్టం. అయితేనేం, సంకల్ప శక్తితో మత్తును చిత్తు చేయవచ్చు, మద్యం మదం దించేయవచ్చు. ఆ