రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అబ్దు
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడుతో వెళ్తున్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.