దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగల్పల్లి సహకారసంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోచారం గ్రామంలో రూ.1.48కోట్�
పదోతరగతిలో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంల�
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం చౌడాపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహ