నగరంలోని పలు మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ఇట్వేజ్-200 క్యాప్సుల్స్'ను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డ�
అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఎర్రపహాడ్ గ్రా�
ఈ ఔషధాలు వాడితే పలానా రోగాలు నయమవుతాయంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించిన ఔషధాలను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు.
అనుమతి లేకుండా ఔషధాలు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.23.93 లక్షల విలువజేసే ఔషధాలు, తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు.