Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆదివారం నాటి అమానవీయ దృశ్యమిది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మరణించగా, అంబులెన్స్ లేక మృతదేహాన్ని ఇలా స్థానికులు అందరూ చూస్తుండగా.. �
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో నడిరోడ్డుపై గుంతలు ఉండడంతో ఎ�
దౌల్తాబాద్ (Daulatabad) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. కాలేజీకి చెందిన అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి విద్యార్థుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. మండల పరిధిలోని, హైస్కూల్ ఉన్న ప్రతీ గ్ర
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో కలెక్టర్ పౌసమిబాస్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని వైకుంఠధామం, పల్లెప్రకతి వనంతో పాటు డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం కలెక�