డేటాచోరీ కేసులో సైబరాబాద్ సిట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులు 89కోట్ల మందికి చెందిన డేటాను అక్రమ మార్గంలో తస్కరించి విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చిన వ�
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు.
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నుంచి రెండు ల్యాప్ టాప
డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 కోట్ల మంది డాటా చోరీ కేసులో.. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డాటా సైబర్ నేరగాళ్లకు ఎలా దొరుకుతున్నది? అని పోలీసులు విచారణ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాటా చోరీ కేసులో అసలు నిందితులను పట్టుకొనేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం 10 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.