కరీంనగర్కు చెందిన తెలంగాణ కవి అన్నవరం దేవేందర్కు దాశరథి శతజయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం వరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోత
తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ �
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ ఈ ఏడాదికిగాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని అయాచితం నటేశ్వరశర్మకు లభించింది. ఈ �