సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత
సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీపికబురు అందించింది. ఇప్పటికే ఈ నెలలో దసరా అడ్వాన్స్ ప్రకటించగా.. బుధవారం సీఎం కేసీఆర్ 30 శాతం లాభాల వాటా చెల్లిస్తామని తెలిపారు. దీనికితోడు దీపావళి బోనస్ కూడా రూ.76,500 రాన�