వినియోగదారులను మాయ చేసి, వారి సమ్మతి లేకుండా, గుట్టుగా బిల్లును పెంచే పద్ధతులేమైనా ఉన్నాయేమో సొంతంగా ఆడిట్ చేసుకుని, వాటిని తొలగించాలని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (�
వినియోగదారులను మోసపుచ్చి ఆర్థిక ప్రయోజనం పొందుతున్న యాప్స్ దేశంలో పెరిగిపోతున్నట్టు అడ్వైర్టెజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. తాము విశ్లేషించిన 53 య