తొలకరి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదును వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. నేలపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడ�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మాణిక్యారం, ఎర్రబోడు గ్రా
విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. బుధవారం మధిర మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు.