ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మాణిక్యారం, ఎర్రబోడు గ్రా
విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. బుధవారం మధిర మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు.