ఒడిశా దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందారు. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సుమారు 30 నిమిషాలుగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటన స్థలానికి అదనపు భద్రతా దళాలు చేరుకుంటున్నట్లు సమాచారం.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ (Operation Kagar) పోరు తుది దశకు చే�
రాకేశ్వర్ సింగ్ | మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.