పుడమిపై ఉన్న సమస్త ప్రాణకోటికి విశ్వ నియమాలు ఒక్కటేనని, సద్గుణాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు బాగుంటుందని పీఏఎస్ఎస్ఎం చైర్మన్ పరిమళ పత్రీ అన్నా రు.
ప్రతి మనిషి దయ, ఓర్పు, శాంతి గుణాలు కలిగి ఉండాలని, అసూయను గెలువకపోతే జీవితం దుర్భరంగా ఉంటుందని బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రెండో రోజు మానవీయ విలువలపై �
కొండాపూర్ : మాదాపూర్లోని శిల్పారామంలో కొనసాగుతున్న నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన చేనేత, హస్త కళాకారులు తమతమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. చేనేత, హస్తకళ ఉత్పత్తులన