జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మధిర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో స్కూల్ అసిస్టెం�
పోలియో కారణంగా చచ్చుబడిన కాళ్లను చూసి ఆమె అధైర్యపడలేదు. సమాజం చిన్న చూపు చూస్తున్నా నిరాశ చెందలేదు. ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పంతో తనకు ఆసక్తి ఉన్న త్రోబాల్ క్రీడతోపాటు వీల్చైర్ డ్యాన్స్, సామాజిక సే
భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులతో ఇండ్లన్నీ కళకళలాడాయి. మహిళలు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రంగు రంగులతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయ�