శివారు మున్పిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిష్కారానికి జలమండలి చర్యలు 20 రోజుల వ్యవధిలో 6,600 ఫిర్యాదుల స్వీకరణ – 85 శాతానికి పైగా వెంటనే పరిష్కారం అదనంగా 91 మంది కార్మికులు, 75 సిల్ట్ గ్రాబింగ్ వాహనాల కేటాయిం�
సిటీబ్యూరో, అక్టోబరు 21(నమస్తే తెలంగాణ): పూర్తి స్థాయిలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్మెంట్ ద్వారానే జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని, ఈ దిశగా జలమండలి పని చేస్తోందని ఎండీ దాన కిశోర్ పేరొన్
ప్రజలకు తాగునీరు సరఫరా చేయడమంటే.. ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. జలమండలి పరిధిలో కొత్తగా మేనేజర్లుగా ఉద్యోగాల్లో చేరిన ఇంజనీర్లకు జలమండలి ఎండీ దాన కిషోర్ శిక్షణ
ఖైరతాబాద్, : జల వనరులను జాగ్రత్తగా వాడుకుంటేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ, జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం ది ఇని స్టిట్యూషన్ ఆఫ్ ఇ�